author image

Shiva.K

Balagam Movie: 'బలగం' సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..
ByShiva.K

తెలుగు రాష్ట్రాలలో సంచలన సృష్టించిన 'బలగం' సినిమా నటుడు.. ఆ సినిమా కీలక పోషించిన నర్సింగం చనిపోయారు. Balagam Movie Actor Narsingam Passed Away

Andhra Pradesh: లగడపాటి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? రసవత్తరంగా మారిన వీరి భేటీ..
ByShiva.K

ఆయన తన మనసును మార్చుకుని మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారా? వాగ్దానం పక్కనపెట్టి, అభిమానుల కోరిక మేరకు మళ్లీ పొలిటికల్ కండువా కప్పుకుంటారా? ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరుతారు? ఒకవేళ ఆయన పోటీ చేయదల్చుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? గతంలో విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా?Lagadapati Rajagopal Reddy Political Re Entry

Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.. ఇది ఎక్కడుందో తెలుసా?
ByShiva.K

ఇండియన్ రైల్వేస్‌లో ఓ రైల్వే స్టేషన్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వీసా అవసరం. వీసా, పాస్‌పోర్ట్ లేుండా..

CM KCR: గురుకుల కాంట్రాక్ట్ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌ న్యూస్.. వారందరినీ క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు..
ByShiva.K

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు.

Udhayanidhi Stalin: ఉదయ నిధి తల నరికితే రూ. 10 కోట్ల రివార్డ్.. కలకం రేపుతున్న ప్రకటన..
ByShiva.K

సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధేశించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ఆధ్యాత్మిక గురు పరమహంస ఆచార్య తీవ్రంగా స్పందించారు..

Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?
ByShiva.K

సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా? ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేయడం లేదా? బీఫామ్ ఆ నేతకు ఇస్తున్నారా? ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ లోచనలు..

Hyderabad: టేస్టీగా ఉన్నాయని ఉస్మానియా బిస్కెట్స్ కుమ్మేస్తున్నారా? అయితే, ఇది చూడాల్సిందే..
ByShiva.K

అలా సాయంకాలం సమయంలో ఓ కప్పు ఇరానీ చాయ్‌లో రెండు ఉస్మానియా బిస్కెట్స్ తింటుంటే.. ఆ మజానే వేరప్పా అని అంటుంటారు హైదాబాదీలు. అయితే, ఇప్పటి దాకా.. Osmania Biscuit

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..
ByShiva.K

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే.PM Kisan Samman Nidhi

Advertisment
తాజా కథనాలు