SS Rajamouli : భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపిన దర్శకు ధీరుడు రాజమౌళి. తాజాగా ఆయనకు ఓ అరుదైన అవకాశం లభించింది. ఓట్లేసి ఆస్కార్స్ విజేతలను ఎంపిక చేసే ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులను ఆహ్వానం అందుకున్నారు.

Bhavana
Indian American Man : అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు.
Euro 2024 : ముప్పై-ఆరు సంవత్సరాల క్రితం, జూన్ 25న, రుడ్ గుల్లిట్ , మార్కో వాన్ బాస్టెన్లతో కూడిన నెదర్లాండ్స్ జట్టు, డచ్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రోజులలో యూరోపియన్ ఛాంపియన్షిప్ల ఫైనల్లో 2-0తో సోవియట్ యూనియన్ను ఓడించింది.
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. మంగళవారం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
Kenya : దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిరసనలు జరుగుతున్న క్రమంలో వాతావరణం రోజురోజుకి హింసాత్మకంగా మారింది.
Las Vegas : అమెరికాలో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్ వెగాస్ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది.
Voluntary Retirement : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిక కేఎస్ శ్రీనివాసరాజు వాలంటీరి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ దానిని ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్లు (Vande Bharat Trains) ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
TTD : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Pension : వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం... ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.