author image

Pardha Saradhi

By Pardha Saradhi

తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఉన్న ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదలటం లేదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కమిటీని కూడా ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ కమిటీ పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక రూపొందిస్తుంది.

Advertisment
తాజా కథనాలు