JD Lakshmi Narayana: రాష్ట్రంలోని రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసారని జేడీ విమర్శించారు.

Nedunuri Srinivas
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల(YS Sharmila) ను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీ అద్యక్షురాలిగా బాధ్యతలు చెప్పయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలతో జిల్లాల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్లనైతేనేమి, ఉరుకుల పరుగుల జీవితం వల్ల కావచ్చు వీటి ప్రభావం ప్రతి ఒక్కరి జీవన విధానం చాలా గందరగోళంగా మారింది. ముఖ్యంగా ప్రాధమికంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారి సంఖ్య తగ్గిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అవినీతిపై రేవంత్ సర్కార్ గట్టిగానే ద్రుష్టి పెట్టింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.