అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉదృతి కొనసాగుతోంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి నదులకు వరద పోటెత్తుతోంది. వరదలతో కోటిపల్లి-ముక్తేశ్వర మధ్య ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల రైతులు భారీ ఎత్తున పంట నష్టపోయారు. భారీ వర్షాలు, వరదల వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత వాసులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు.
పూర్తిగా చదవండి..Video: RTV సాహస ప్రయాణంలో విస్తుపోయే నిజాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉదృతి కొనసాగుతోంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి నదులకు వరద పోటెత్తుతోంది. వరదలతో కోటిపల్లి-ముక్తేశ్వర మధ్య ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల రైతులు భారీ ఎత్తున పంట నష్టపోయారు. భారీ వర్షాలు, వరదల వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత వాసులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు.
Translate this News: