Ananthapuram: గతంలో రాజకీయ వ్యభిచారం చేసి గెలిచారు: కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తలకిందుల తపస్సు చేసిన మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. గతంలో మెట్టు గోవిందరెడ్డి రాజకీయ వ్యభిచారం చేసి గెలిచారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తలకిందు తపస్సులు చేసిన మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. అప్పట్లో గెలిచానని చెప్పుకుంటున్న మెట్టు రాజకీయ వ్యభిచారం చేసి అప్పట్లో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. #ananthapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి