పురుషుల హాకీ సెమీ-ఫైనల్ నుండి అమిత్ రోహిదాస్ నిషేధం!

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ పై నిషేధం పడింది.బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ 17వ నిమిషంలో అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్ ప్రత్యర్థికి తగిలింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అతనికి సెమీఫైనల్‌లో ఆడకుండా నిషేధం విధించింది.

పురుషుల హాకీ సెమీ-ఫైనల్ నుండి అమిత్ రోహిదాస్ నిషేధం!
New Update

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ పై నిషేధం పడింది.బ్రిటన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 17వ నిమిషంలో భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్ ప్రత్యర్థికి తగిలింది.అంపైర్లు దాన్ని ఫౌల్‌గా ప్రకటించి అమిత్ రోహితాస్‌కి రెడ్‌కార్డ్‌ ఇచ్చారు. దీంతో భారత జట్టు 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది.

అంపైర్లు దాన్ని ఫౌల్‌గా ప్రకటించి అమిత్ రోహిదాస్ కి రెడ్‌కార్డ్‌ ఇచ్చారు. దీంతో భారత జట్టు 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో సెమీఫైనల్‌లో ఆడకుండా అమిత్ రోహిదాస్ పై అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిషేధం విధించింది. అయితే అంపైర్లు సరిగా విచారణ చేయలేదని, రెడ్ కార్డ్ ఇచ్చారని భారత హాకీ జట్టు ఫిర్యాదు చేసింది.

#hockey-semi-final #amit-rohidas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe