New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambati.png)
Minister Ambati: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేశారు కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, MPTC అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నామన్నారు. వైసీపీ పార్టీ కోసం 4ఎకరాలు సొంత భూమి అమ్ముకున్నానని.. అయితే, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. పదవి ఉన్నా సామాన్య కార్యకర్తగానే ఉన్నానన్నారు.
తాజా కథనాలు
Follow Us