Crime News: భద్రాద్రి జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల చిన్నారిపై ఫార్మసిస్ట్ ఉద్యోగి అత్యాచారయత్నం.!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వాగు మల్లారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిపై 42 ఏళ్ల ఫార్మసిస్ట్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్ అత్యాచారయత్నం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాస్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.

Crime News: భద్రాద్రి జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల చిన్నారిపై ఫార్మసిస్ట్ ఉద్యోగి అత్యాచారయత్నం.!
New Update

Bhadradi: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వాగు మల్లారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిపై 42 ఏళ్ల ఫార్మసిస్ట్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్ అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జానంపేట పిహెచ్సిలో ఫార్మసిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని హత్యాచారయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు గాడిద శ్రీనివాస్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Also Read: బస్సు టైర్ల కింద నలిగిపోయిన ఇంటర్ విద్యార్థిని.. వీడియో వైరల్!

#bhadradri-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe