Crime News: భద్రాద్రి జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల చిన్నారిపై ఫార్మసిస్ట్ ఉద్యోగి అత్యాచారయత్నం.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వాగు మల్లారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిపై 42 ఏళ్ల ఫార్మసిస్ట్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్ అత్యాచారయత్నం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాస్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. By Jyoshna Sappogula 14 Jun 2024 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి Bhadradi: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వాగు మల్లారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిపై 42 ఏళ్ల ఫార్మసిస్ట్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్ అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జానంపేట పిహెచ్సిలో ఫార్మసిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి గాడిద శ్రీనివాస్.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని హత్యాచారయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు గాడిద శ్రీనివాస్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. Also Read: బస్సు టైర్ల కింద నలిగిపోయిన ఇంటర్ విద్యార్థిని.. వీడియో వైరల్! #bhadradri-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి