AP: రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం.. ప్రయాణికులు ఏం చేశారంటే..! అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishaka: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు రోడుకు అడ్డంగా నెలకొరిగాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాజాగా, అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఆకుమామిడి కోట వారపు సంత కావడంతో వ్యాపారస్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. #vishaka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి