Loksabha Polls: లోకసభ ఎన్నికల వేళ అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్ గ్రామంలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లెకు క్యూ కడుతున్నారు. కారణం ఏంటంటే ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. రాన్ బహదూర్ అనే గోర్ఖా ఇక్కడి సోనిత్ పూర్ జిల్లాలో స్ధిరపడ్డాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండేవారు. అతనికి ఐదుగురు భార్యలు. 12 మంది కొడుకులు. 10 మంది కూతురులు. ఆయన 1997లో మరణించాడు.
పూర్తిగా చదవండి..Loksabha Polls: ఒకే కుటుంబం..12,00మంది ఓటర్లు..ఆ ఇంటికి క్యూ కట్టిన అభ్యర్థులు.!
లోకసభ ఎన్నికల వేళ...నేపాలీ పామ్ గ్రామం దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవి. అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: