MLA Prashanthi: రాజకీయాల్లోకి వచ్చింది ఇందుకే: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

తమను అఖండ మెజారిటీతో గెలిపించిన కోవూరు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డబ్బులు సంపాదించాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయని.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు.

MLA Prashanthi: రాజకీయాల్లోకి వచ్చింది ఇందుకే: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
New Update

MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. కోవూరు ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని..వారికి రుణపడి ఉంటామని అన్నారు. మహిళా అని చూడకుండా తనపై వ్యక్తి గత దూషణలకు దిగిన వారికి ప్రజలు సరైన బుద్ది చెప్పారన్నారు.

Also Read: మా నాయకులపై దాడులు కొనసాగిస్తే.. జరిగేది ఇదే.. బైరెడ్డి వార్నింగ్..!

వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారని.. వారందరికీ కూడా రుణపడి ఉంటామన్నారు. తాము సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డబ్బులు సంపాదించాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయని.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

#mla-vemireddy-prashanthi-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe