Accident: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి..!

విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Accident: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి..!
New Update

Vishaka: విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

This browser does not support the video element.

#vishaka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe