Actor Prudhvi Raj Joins in Janasena: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష నేతలు పార్టీలు మారిపోతున్నారు. తాజాగా జనసేన పార్టీలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ చేరిన అనంతరం.. సినీ నటుడు పృథ్వీరాజ్ కూడా ఆ పార్టీలో చేరారు. బుధవారం గుంటూరులోని మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీళ్లిద్దరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్, పృథ్వీ రాజ్ చేరికలపై జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Janasena: జనసేనలో చేరిన సినీనటుడు పృథ్వీరాజ్..
కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరిన అనంతరం సినీనటుడు పృథ్వీరాజ్ కూడా ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వీళ్లిద్దరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Translate this News: