YS Sharmila: ఏపీసీసీ చీఫ్గా (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షర్మిల దూకుడు పెంచుతోంది. జిల్లా పర్యటనలు చేస్తూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది వైఎస్ షర్మిల. ఇవాల్టి నుంచే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Sharmila: షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు..!
వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏపీ కాంగ్రెస్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షర్మిల దూకుడు పెంచుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. ఇవాల్టి నుంచే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
Translate this News: