MP Rahul Gandhi: భారత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల భర్తీ ప్రక్రియను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వీడియో సందేశంలో, కాంగ్రెస్ ఎంపీ దేశంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. రాబోయే 4-5 రోజులలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నికలు తన చేతి నుండి జారిపోతున్నాయని ఆయన అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..MP Rahul Gandhi: ఆగస్టు 15లోగా 30 లక్షల ఉద్యోగాలు.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని అన్నారు రాహుల్ గాంధీ. మోదీ ఇక ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల భర్తీ ప్రక్రియను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: