గత కొన్నిరోజులుగా బ్రెజిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి జనజీవనం స్థంభించిపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులైనట్లు చెప్పింది. ఉరుగ్వే, అర్జెంటీనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రంలోని 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని ఈ వరుదలు ప్రాభావితం చేశాయని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Floods: వరదల్లో చిక్కుకున్న బ్రెజిల్.. 78 మంది మృతి
గత కొన్నిరోజులుగా బ్రెజిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
Translate this News: