Madhya Pradesh: ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కొలిక్కి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి వారిద్దరూ తమ కారులో మధోతల్ ప్రాంతం గుండా వెళుతుండగా దోచుకోవాలనే ఉద్దేశంతో దుండగులు తనపై దాడి చేశారని శుభమ్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైట్ చేశాడు. అలాగే తన భార్య పర్సు, నగలను దొంగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పాడు.
పూర్తిగా చదవండి..Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నిండు గర్భావతిని చంపిన భర్త!
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ మహిళను చంపిన హంతకుడు తన భర్తనే అని గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన శుభమ్ ను సీసీ పుటేజీ ఆధారంగా అరెస్ట్ చేశారు.
Translate this News: