ఉత్తరప్రదేశ్లోని నోయిడా దారుణం జరిగింది. గౌతమ్ బుద్దా అనే యూనివర్సిటిలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలో వాటర్ ట్యాంకులో ఓ మహిళ మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఇది చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ.. తన భర్త, అత్తతో పాటు అక్కడే ఉంటున్నట్లు పోలీసుల విచారణలో బయపడింది.
పూర్తిగా చదవండి..Crime News: యూనివర్సిటీ ట్యాంకులో మహిళ మృతదేహం..
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్దా అనే యూనివర్సిటిలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలో వాటర్ ట్యాంకులో ఓ మహిళ మృతదేహం దొరికింది. మృతురాలి కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతుండేవని.. ఆమె భర్త, అత్త కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Translate this News: