Telangana Former Governor Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న మాజీ గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమవుతుందని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని స్థానాల్లో బీజేపీ కి బీఆర్ఎస్ పార్టీతో పోటీ అని.. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పోటీ ఉంటుందని అన్నారు.
పూర్తిగా చదవండి..Tamilisai Soundararajan: ప్రధాని అభ్యర్థి ఎవరు?.. కాంగ్రెస్పై తమిళిసై సెటైర్లు
TG: బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు తమిళిసై. రాహుల్ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు.
Translate this News: