BRS MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఈరోజు విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీజేపీ నేతలు తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను వదిలేశారని ఫైర్ అయ్యారు. ప్రజ్వల్ రేవణ్ణను వదిలేసి దేశం దాటించారు అని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి.. తప్పు చేయని నా లాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయం అని అన్నారు. దేశ ప్రజలు అన్నింటినీ గమనించాలని కోరారు.
పూర్తిగా చదవండి..BRS MLC Kavitha: నన్ను అరెస్టు చేయడం అన్యాయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
TG: బీజేపీపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను బీజేపీ వదిలేసిందని.. తప్పు చేయను తనని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించారని ఆరోపించారు.
Translate this News: