3 Independent MLAs Withdraw Support to BJP: లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి హర్యానాలో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ సంక్షోభంలో కూరుకుపోయింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెం, ధర్మపాల్ గొండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. తాజా పరిణామాలతో బీజేపీ సర్కార్ మైనారిటీలో ఉంది.
పూర్తిగా చదవండి..Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొని కాంగ్రెస్లో చేరారు. తాజా రాజకీయ పరిణామాలతో హర్యానా బీజేపీ సర్కార్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
Translate this News: