American Astronaut : భారత(India) సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్(Sunita Williams) రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ లాంచ్(Rocket Launch) అవ్వాల్సి ఉంది. కానీ చివరి సమయంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే దీన్ని ఆపేశారు. అప్పటికే వ్యోమనౌకలో ఉన్న సునీతా విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తమ మిషన్ను వాయిదా వేస్తున్నామని నాసా ప్రకటించింది. అయితే మళ్లీ ఎప్పుడు రోదసి యాత్ర చేపడతారనేది ఇంకా చెప్పలేదు.
పూర్తిగా చదవండి..Sunita Williams : నిలిచిపోయిన సునితా విలియమ్స్ రోదసి యాత్ర..
భారత సంతతికి చెందిన అమెకన్ ఆస్ట్రోనాట్ సునీత్ విలియమ్స్ రోదసి యాత్ర వాయిదా పడింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ అనే వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాకేంతిక లోపం తలెత్తింది. దీంతో రోదసి యాత్ర నిలిచిపోయింది.
Translate this News: