Case Filed Against MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార సమయం మగిసినప్పటికీ ప్రచారాన్ని (Election Campaign) కొనసాగించిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో (Khanapur) రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీకి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఓ అధికారి రాజాసింగ్ ఆరోజున సమయం ముగిసినప్పటికీ సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Raja Singh: రాజాసింగ్పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు!
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది . ఇటీవల ఖానాపూర్లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Translate this News: