P. chidambaram: లోక్సభ ఎన్నికల ముందు భారత్, శ్రీలంకల బోర్డర్ అయిన కచ్చదీవి పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..అసలు ఆ విషయమే తమకు తెలియదని డీఎంకే చెబుతోంది. దానికి తోడు విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. కచ్చదీవి గురించి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించింది బీజేపీ. ప్రధాని మోదీ ఈ విషయం మీద స్పందించారు. సోషల్ మీడియాలో ఈ విసయమై కాంగ్రెస్ను తిట్టిపోశారు.
పూర్తిగా చదవండి..National: జయ్శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం
కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు.
Translate this News: