CM Revanth Reddy Slams KCR & Harish Rao: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేటలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును (Neelam Madhu) గెలిపించాలని సిద్ధిపేట ప్రజలను కోరారు. సిద్ధిపేటలో (Siddipet) ఏర్పాటు చేసిన రోడ్ షో లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు లపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో పదవులు అనుభవించి మామ అల్లుడు రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్
TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు.
Translate this News: