CM Revanth Reddy: జహీరాబాద్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొర గడీలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని బంధ విముక్తి కల్పించిన ఘనత మీదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ప్రజా పాలన కొనసాగించుకుంటున్నాం.. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటున్నాం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: కేంద్రం మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు.
Translate this News: