BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి R ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని సభలో మోడీ అన్నారని అన్నారు. ఇద్దరు ఒకటి కాకపోతే సీఎం రేవంత్ పై సీబీఐ, ఐటీ విచారణకు మోడీ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోడీ అంటున్నారని వ్యాఖ్యానించారు. మోడీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదు అని ప్రశ్నించారు. పైకి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారని.. మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..KCR: సీఎం రేవంత్పై ఈడీ, ఐటీ విచారణ జరపాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
TG: కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ 'R ట్యాక్స్' వసూల్ చేస్తున్నారని సభలో మోడీ అన్నారని.. ఇద్దరు ఒకటి కాకపోతే సీఎం రేవంత్పై సీబీఐ, ఐటీ విచారణకు మోడీ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.
Translate this News: