BJP EX MLA Raghunandan Rao: కాంగ్రెస్ పార్టీపై మెదక్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని, అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Raghunandan Rao: కాంగ్రెస్కి అధికారం వస్తే దేశమంతా బాంబులు పేలుతాయి.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు.
Translate this News: