Telangana Govt Declared Two Days Holidays: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Translate this News: