Job : తెలంగాణ(Telangana) లో రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) అనే యువకుడు ఉద్యోగం(No Job) రాకపోవడంతో తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వేకువజామున గ్రామ శివారులోని జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Telangana : దారుణం.. ఉద్యోగం రాక యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Translate this News: