KTR : కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు(Padma Sri Award) గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం మొగులయ్య కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడని ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వారల్ అయ్యింది. గత ప్రభుత్వం అందించిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేటీఆర్.. మొగులయ్యను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana : కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.
Translate this News: