Hyderabad Crime:
తన లివ్ ఇన్ పార్ట్నర్తో గొడవపడి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గురువారం రాజేంద్రనగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు తాండూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్రోజ్ పటేల్ (29) రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లిలో మహిళతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
పూర్తిగా చదవండి..