Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి హనిమి రెడ్డి సోదరుడు నరసింహ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వైసీపీకి 80 శాతంకి పైగా పోలు అయినట్లు చెబుతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..YCP: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: నరసింహ రెడ్డి
ఓటమి భయంతోనే వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమి రెడ్డి సోదరుడు నరసింహ రెడ్డి. జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వైసీపీకి 80 శాతంకి పైగా పోలు అయినట్లు చెబుతున్నారన్నారు. అద్దంకిలో గెలిచేది హానిమి రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: