Not Stopping Buses : నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా లింగాల మండలం మాడాపూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు(Women’s) ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మాడాపూర్లో ఆర్టీసీ బస్సులు(RTC Buses) ఆపకుండా వెళ్లడంతో నిరసన తెలిపారు. గతంలో తమ గ్రామంలో బస్సులు ఆపేవారని.. కానీ ఇప్పుడు ఆపకుండా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : బస్సులు ఆపడం లేదని రోడ్డుపై రాళ్లు పెట్టి మహిళల నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు.
Translate this News: