Janasena Chief Pawan Kalyan : ఏపీ(Andhra Pradesh) లో వైసీపీ(YCP) పార్టీ ఓడిపోవడం ఖాయమని అన్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP) కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అడిగిన జగన్ జనాలను నిలువునా మోసం చేశారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
AP: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు.
Translate this News: