Packet Flour: పట్టణాల్లో ఉండేవారు ఎక్కువగా ప్యాకింగ్ చేసిన పిండిని వాడుతుంటారు. అయితే ఈ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరమని నిపుణులు అంటున్నారు. స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు. మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు ప్యాకెట్ పిండిని ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ల జీవనశైలి గ్రామాల్లో ఉండేవారి కంటే భిన్నంగా ఉంటుంది. సరైన గోధుమలు దొరక్క, దొరికినా దాన్ని పట్టించి పిండిచేసే సమయం లేక ప్యాకెట్ పిండిని కొనుక్కొని వాడుతున్నారు. మార్కెట్లో లభించే పిండిలో అనేక రకాల ప్రిజర్వేటివ్లు కలుపుతారు. ఇది ధాన్యాలలో ఉండే పోషకాలను పూర్తిగా నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Packet Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త
ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
Translate this News: