Soyam Bapu Rao Joined Congress Party: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ (TS Congress) ఆ మేరకు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో (Telangana BJP) అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో (Rathod Bapurao) చర్చలు జరిపింది హస్తం పార్టీ. చర్చలు ఫలించడంతో ఆయన ఈ రోజు బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ లో చేరిపోయారు. 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావు, టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: Apoori Somanna: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న!
TS Politics: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కీలక నేత!
బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది.
Translate this News: