Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛను దారులను తప్పుదోవ పట్టించారని.. విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవరెడ్డిపై వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Sajjala Bhargav Reddy: సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు
AP: సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
Translate this News: