MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కాగా కవిత బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
పూర్తిగా చదవండి..MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్? .. టెన్షన్లో బీఆర్ఎస్ శ్రేణులు
TG: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఈడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
Translate this News: