మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి మండలం కాస్లాపూర్ జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు ఢీకొన్నాయి. ఒక కంటైనర్ నుంచి మరొక కంటైనర్ వెనక నుంచి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. వెనక ఉన్న కంటైనర్ లోని ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
పూర్తిగా చదవండి..మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు కంటైనర్లు ఢీకొని ఇద్దరు సజీవదహనం..!!
మెదక్ జిల్లాలో నార్సింగి సమీపం ఘోర ప్రమాదం జరిగింది. రెండు కంటైన్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. నార్సింగి మండలం కాస్లాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Translate this News: