Jairam Ramesh: కాంగ్రెస్, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మోదీ ప్రభుత్వం సాధారణ భారతీయుల నుండి క్రోనీ కార్పొరేట్లకు సంపదను హరించడానికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పద్ధతికి స్వస్తి చెబుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Jairam Ramesh: పేదలను దోచుకొని పెద్దలకు పెడుతోంది.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్
గత 10ఏళ్లు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం పేదల సంపదను దోచి పెద్ద కార్పొరేట్లకు పెడుతుందని ఆరోపించారు జైరాం రమేష్. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని.. జూన్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: