Punjab Governor Banwarilal Purohit : గత కొద్ది రోజులుగా టమాటా ధరలు సామాన్యులనే కాదు, రాజకీయ నాయకులను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకి క్రమక్రమంగా పైకి వెళ్తుందే తప్ప కిందకి దిగడం లేదు. ఈ ధరల వల్ల మధ్యతరగతి వాళ్లే కాదు..కాస్త స్థితిమంతులు కూడా హడలిపోతున్నారు.
పూర్తిగా చదవండి..టమాటాల వాడకం మానేయండి..రాజ్ భవన్ కు పాకిన సెగ!
తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు.
Translate this News: