Producer A.M. Ratnam: ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ (Janasena) పరిశీలకులు ఎ. ఎం. రత్నం RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించారన్నారు.
పూర్తిగా చదవండి..A.M Ratnam: తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోలు
ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించారన్నారు ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ పరిశీలకులు A. M. రత్నం. కూటమి ప్రభుత్వం రాగానే తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.
Translate this News: