నరేంద్ర మోదీ నిన్న ప్రధాన మంత్రిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. దేశంలో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి.. ఓ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. అదే.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? అని. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనేక మంది అంచనా వేసినా.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? లేదా? అంశంపైనే ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ తీసుకువచ్చిన 75 ఏళ్ల ఫార్ములా. ఈ రూల్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి కేబినెట్ లోకి ఎంట్రీ ఉండదు. దీని ప్రకారమే ఆ పార్టీ అగ్రనేత అద్వానీకి సింపుల్ గా చెక్ పెట్టేశారన్న ప్రచారం ఉంది.
పూర్తిగా చదవండి..PM Modi: మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ఆ రూల్ రద్దు!
ప్రధాని మోదీకి ఇప్పట్లో రిటైర్మెంట్ లేదని.. ఈ ఐదేళ్లు ఆయన ప్రధాన మంత్రి పదవిలో కొనసాగడం ఖాయమైనట్లు తెలుస్తోంది. 79 ఏళ్ల జితన్రామ్ మాంఝీను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా 75 ఏళ్ల రూల్ ను బీజేపీ పక్కకు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. మోదీ కోసం ఇలా చేశారన్న చర్చ సాగుతోంది.
Translate this News: