Nandyala: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసే అక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలనే గ్రామానికి వచ్చానన్నారు. పేదల భూములను లాక్కుని దోపిడీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Nandyala: బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి ఫైర్..!
నంద్యాల జిల్లా సీతారామపురంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల భూములను లాక్కుని దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటానని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Translate this News: