ఫలించిన పొంగులేటి, భట్టి బుజ్జగింపు! Published on April 29, 2024 3:50 pm by Nikhil ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోట్ల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పొంగులేటి, తుమ్మల, భట్టి తదితర జిల్లా ముఖ్య నేతల బుజ్జగింపుతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ రోజు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. Translate this News: [vuukle]