Ex. CM KCR : లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) మొదలయ్యాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం(Election Campaign) లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. ముందుగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి బస్సు యాత్రకు బయలుదేరనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. అక్కడి నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 5.30 PM గంటలకు మిర్యాలగూడలో తొలి రోడ్ షోలో పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..KCR : ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 17రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 21 రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు
Translate this News: