Chalo Nalgonda Meeting: కృష్ణా జలాల్లో (Krishna River) తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన చలో నల్గొండ సభలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు కేసీఆర్. కృష్ణా జలాలు జీవన మరణ సమస్య అని పేర్కొన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకులు లేవు. గతంలో ఫ్లోరైడ్ సమస్య వల్ల నల్గొండ జిల్లా ప్రజల నడుములు వంగిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య (Nalgonda Fluoride Issue) తగ్గిందని అన్నారు. కొంత మందికి వ్యతిరేకంగా పెట్టిన సభ కాదని అన్నారు. తెలంగాణ నీళ్ల సమస్యలపై మాట్లాడే సభ అని అన్నారు.
పూర్తిగా చదవండి..KCR: చావో రేవో తేల్చుకుందాం.. చలో నల్గొండ సభలో కేసీఆర్ సంచలనం
కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకునే సమయం అని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు కేసీఆర్. కృష్ణా జలాలు జీవన మరణ సమస్య అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తగ్గిందని అన్నారు.
Translate this News: